ఎట్టకేలకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేశారు. ష
పెట్రోలు రేటు 80 రూపాయలు దాటేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.85 పైనే పలుకుతోంది. కర్ణాటక ఎన్నికల ముగిసిన తర్
తన తండ్రి దేవెగౌడ దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని సీఎం కుమారస్వామి అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కుమారస్వామి శుక
రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై పర్యవేక్షణకై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఆ
రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారి అన్నానని మురళీమోహన్ క్షమాపణ
జంట నగరాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే విశ్వనగరం సాధ్యమవుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర
టీడీపీ రెండో మహానాడు ఘనంగా నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో టిడిపి బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఎన్డీఏ మిత్ర పక్షంతో 20 అసెంబ్లీ 2 లోక
కర్ణాటక : కర్ణాటక అసెంబ్లీ లో బలపరీక్ష. బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం. బలపరీక్షకు ముందే సభ నుంచి బీజేపీ వాకౌట్.
కర్ణాటక : కర్ణాటక అసెంబ్లీ నుంచి బీజేపీ వాక్ అవుట్. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నిరాహార దీక్షకు దిగనున్నారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్ధానం కిడ్న