రైతు బంధు పధాకాన్ని ఈనెల పదవ తేదిన హుజురాబాద్ లో కేసీఆర్ ప్రారంభిస్తారు. కోటి 40 లక్షల ఎకరాల 98 వేల 486 ఎకరాల వ్యవసాయ భూములను రైతు బం
ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సకాలంలో అమలుకాకపోతే ప్రభుత్వ ఉత్తర్వులకు అర్ధంలేకుండా పోతుంది. సంక్షేమ, అభివ్రుధ్ధి కార్య
ముఖ్య మంత్రి కెసిఆర్ బొమ్మతో ముద్రించిన నాణేలను స్వయంగా కేసీఆరే ఇవాళ ఆవిష్కరించారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్
సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉన్నా.. నేడు ఆ పార్టీని ముందుకు నడిపే పెద్దదిక్కు లేక అ
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటికి జిల్లాలో ప్రముఖ నేతలే పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకు
హరితహారంపై నిర్లక్ష్యం జిల్లాలో కనిపిస్తోంది. పచ్చని ప్రగతికి విఘాతం కలుగుతోంది. నీళ్లందించడంలో నిర్లక్ష్యం.. సంరక్షణలో అలస
ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉంది. దీంతో మంచి ధర దక్కుతుందని రైతులు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు ఖమ్మం జ
వేసవి విజృంభిస్తోంది. మే నెల రావడంతో భానుడి నిప్పులు కురిపిస్తున్న పరిస్థితి. వాతావరణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు అన్ని రంగాలనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణను విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్నిరకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనా