YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

Posted By Admin


అచ్చోసిన ఆంబోతుల్లా రోజాపై దాడి చేస్తున్నారు	           వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ
అచ్చోసిన ఆంబోతుల్లా రోజాపై దాడి చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ

ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి తెలుగుదేశం నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి పద్మజ మండిపడ్డారు. అచ్

Read More
సచివాలయంలో సీఎస్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు
సచివాలయంలో సీఎస్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

సోమవారం నాడు తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ఎస్కే జోషిని టీ కాంగ్రెస్ నేతులు కలిసారు.  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స

Read More
వాతావరణంపై కేంద్రం హెచ్చరిక
వాతావరణంపై కేంద్రం హెచ్చరిక

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల గండం పొంచి ఉందని కేంద్ర హోంశాఖ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస

Read More
మేము కుక్కలమా : ప్రకాష్ రాజ్
మేము కుక్కలమా : ప్రకాష్ రాజ్

ప్రధాని నరేంద్ర మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ విమర్శల వర్షం కొనసాగుతోంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ .. మనుషుల

Read More
గుంటూరులో మరో కీచకపర్వం
గుంటూరులో మరో కీచకపర్వం

దాచేపల్లి ఘటన ఇంకా మరువకముందే గుంటూరు జిల్లా లో మరో  బాలిక పై జరిగిన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. చుండూరు మండలం మోదుకూరు ల

Read More
ఎంపీ కవితను కలిసిన సివిల్స్ టాపర్ అనుదీప్
ఎంపీ కవితను కలిసిన సివిల్స్ టాపర్ అనుదీప్

సివిల్స్ టాపర్ దురిశెట్టి అనుదీప్ నిజమాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు.  కోరుట్ల ఎమ్మెల్యే కె

Read More
తెరాస సర్కార్ రైతు పక్షపాతి
తెరాస సర్కార్ రైతు పక్షపాతి

సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు పట్టణంలో ఏర్పాటు చేసిన రైతుబంధు అవగాహన సదస్సు లో భాగంగా ఐదు మండలాల లబ్ది దారులకు 36 ట్రాక్టర్లు, ఒక వ

Read More
పారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నసాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..!!
పారిస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నసాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా..!!

సాయి ధరమ్ తేజ్ - కరుణాకరన్  కాంబినేషన్ లో ఒక్క చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో  కొన్ని రోజులుగా   కొన్ని సన్నివేశాలను .. ఒక ప

Read More
ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాసిన సీఎం
ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాసిన సీఎం

ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. విద్యుత్ చట్టం-2013కి సవరణలు చేయాలనే ప్రతిపాదన విరమించుకోవాలని, వ్యవసాయ ఉత్పత్త

Read More
 మతతత్వవాదుల దాడులు పెరిగాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
మతతత్వవాదుల దాడులు పెరిగాయి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ్ పరివార్ శక్తుల దాడులు పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

Read More