కలియుగ దైవం తిరుమల వెంకన్న దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామి వారికి మ్రెక్కులలో భాగంగా తలనీలాలు సమర్పిస
అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటలు మొదలుకుని సాయంత్రం ఆరు గంటల వరకు ఉష్ణవేడి ప్రజలన
రాత్రి వేళ కరెంట్ పోతే కొవ్వొత్తి వెలిగించేందుకు అగ్గిపెట్టె ఎక్కడా అని ఇప్పుడు ఇంట్లో వెతకడం లేదు.. పక్క వ్యక్తి టైం ఎంత? అంట
పండించిన పంటకు గిట్టుబాటుధర లేక మామిడి రైతులు విలవిలలాడిపోతున్నారు. ఏటేటా మామిడి రైతుకు గిట్టుబాటు ధర రాక నష్టాల్ని మిగుల
గొల్ల, కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చేందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెల పథకం దళారులకు వరంగా మార
వేసవికాలం కలప స్మగ్లర్లకు కాసుల కాలం... అక్రమ కలపదందాతో స్మగ్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు... స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దండకారణ
వరికి మద్దతు ధర ఏటా ప్రహసంలా మారుతోంది. అధిక పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతలు పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర
రైతు బంధం క్రింద రైతులకు చెక్ ల పంపిణీ కి అంత సిద్ధం అయ్యింది..ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెక్ లతో పాటు ,పాస్ బుక్స్ పంపిణీ కి&n
దేశంలో అత్యాచార పర్వాలకు అంతం లేకుండా పోయింది. కామాంధులు పశువుల్లా బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టడమే కాకుండా వారిని దారుణంగా హ