నాగరిక సమాజంలో బతికేటప్పుడు మనుషులకు భయం కూడా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తప్పు చేస్తే బతకలేం అనే భయ
కర్ణాటక రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచా
జాతీయ అవార్డుల కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలోకి తమను లాగడంపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిం
వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.జగన్ అబద్దాల కోరు అన్నారు. జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట
టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాలు, పురాతన కట్టడాల వివరాలివ్వాలంటూ కేంద్ర పురావస్తుశాఖ టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కు లేఖరాయడ
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సింహ భాగం జీహెచ్ఎంసీ నిధులతో, క
ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వచ్చే ఎన్నికల్లో జిల్లాలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వబోతోంది? అనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తోంది. ఒ
వృత్తి విద్యలే నిరుద్యోగుల ఉపాధికి సోపానాలుగా మారుతాయని నగర మేయర్ మదమంచి స్వరూప అభిప్రాయపడ్డారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి న
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ డిప్యూటీ తహసీల్దార్. రేషన్ షాపులకు సంబంధించి డీలర్ల అక్రమాలకు పాల్పడుతున్నార
వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చెంది