కర్నులు జిల్లాలో బీటీ–3 పత్తి విత్తనాల దందా జోరందుకుంది. నకిలీ విత్తనాలు రైతన్నలను నట్టేట ముంచుతున్నాయి. ఎన్నడూ లేనంతగా
ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు దక్షిణ మహా
బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు బహిరంగ లేఖ రాసారు. స్వలాభం కోసమే అఖిలపక్షం భేటి పెడుతున్నారని అయన అన్నార
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం కక్ష సాధిస్తోందని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఆరోపించారు. శనివారం నాడు రాజ్యసభ సభ్య
తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం ఏర్పడిన ప్రభుత్వమని ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియ
నెల్లూరులోని మాగుంటలేవుట్ లో లైప్ స్విమ్మింగ్, కాస్మోటిక్ క్లినిన్ ను అందాల తార సురభి ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడ
తెలంగాణ రాష్ట్రానికి ఏటా రెండువేల కోట్ల రూపాయల నష్టం.. దీనిని పూడ్చేందుకు కేంద్రం నుంచి హామీ ఉన్నా .సరైన విధానం ఇప్పటికీ రూపకల్ప
తెలుగు చలనచిత్ర చరిత్రలో 'శివ'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సషనల్ డై
గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ పై సంచలన వ్యాఖ్యాలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్లోని ఫిల్మ్ చాంబర్ లో దగ్గర హల్ చల్