దేశ రైతాంగానికి ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్కైమెట్ పేర్కొంది. ఎల్నినో ప్రభావం కూడా ఉండదని స్కైమెట్ స్పష్టం చ
నగరంలోని గేటెడ్ కమ్యునిటి కాలనీల్లో ఈ నెలాఖరు వరకు సేంద్రియ ఎరువుల తయారీ గుంతలను ఏర్పాటు చేయడంతో పాటు అ
రిటైల్ మార్కెట్ చైన్ ‘బిగ్ బజార్’ రోజువారీ 1500కి పైగా వినియోగ వస్తువులను వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తోంది. ఏ
కమలాపూర్ రేయాన్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై 15 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆ కంపెనీ సీ.ఈ.
తెలంగాణ జన సమితి జెండాను అవిష్కరిస్తున్న ఐకాస చైర్మన్ కోదండరామ్ బుధవారం ఆవిష్కరించారు. పాలపిట్ట, ఆకుపచ్చ రంగు, మధ్యలో నీలి రంగు
ఈ నెల 11వ తేదీన జగన్ పాదయాత్ర కృష్ణ జిల్లా లో ప్రారంభం కానున్నంది. కృష్ణ జిల్లా ప్రజలు అందరు జాగ్రత్త , అప్రమత్తంగా ఉండాలని ఎమ్మె
గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ పేపర్ వర్క్ కాకుండా గ్రౌండ్ వర్క్ చేసి క్షేత్ర పరిస్థితులకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ ఉండాల
జనసేన అధినేత పవన్కల్యాణ్తో వామపక్ష పార్టీల నేతలు బుధవారం సమావేశం అయ్యారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర
ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు బుధవారం నాడు భేటీ అయ్యారు. సమావేశాని
పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ ఉందన్న విషయం మాణిక్యాలరావు మాటలతో స్పష్టమైందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. ఎవరైనా మా పార్టీ బలం