ల్గొండలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికమవుతోంది. ఈ ఎఫెక్ట్ నానాటికీ అధికమవుతుండడం ప్రజారోగ్యాన్ని ప్రభావితమవుతోంది. ఇక పశువుల విషయాని
ఆంధ్రప్రదేశ్ ధర్మపోరాటానికి వేదికైంది. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. పవన్ పై నెగెటివ్ గా కామెంట్ చ
కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ధర్మపోరాట దీక్షలు విజయవంతంగా ముగిసాయి. సిఎం చంద్రబాబు నిరాహారదీక్ష కు మద్దతుగా జిల్లాల
ఇటీవల రాజ్యాంగంపై, దళితుల హక్కులు, ప్రాథమిక హక్కులపై దాడి జరుగుతోందని, ఇది మంచి పరిణామం కాదని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడ
గుంటూరులో గజ దొంగల ముఠాలు సంచరిస్తున్నాయి.. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గజదొంగల ముఠాలు నగరంలో తిష్టవేశాయని నిఘా
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గజ దొంగల ముఠాలు దొంగతనాలకు వెళ్లిన సమయంలో అడ్డుకునేవారిపై దాడిచేసి హతమార్చేందుకు సైతం వెనుకాడవు. గత
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాందీని టీపీసీసీ నేతలు శుక్రవారం కలిసారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల ఎమ్
ఎండలు మండుతున్నాయి.. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజ
వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. జులై 16 వరకు తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు తీ